Revision 1954140 of "అనందగోత్రులు" on tewiki[[బృహత్పలాయన జయవర్మ]] అనంతరం [[పల్లవులు]] [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రదేశము]]లోని కొన్ని భాగాలనాక్రమించారు.
[[కృష్ణా నది]]కి దక్షిణమున [[చేజెర్ల]] ను రాజధానిగా తీరాంధ్రము [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు జిల్లా|గుంటూరు]] మండలాలను ఆనందగోత్రికులు ఆక్రమించి పాలించారు. వీరు గోత్రనామమును వంశనామముగా ధరించారు.
==కందరరాజు==
ఈయన స్వశక్తిచే రాజ్యాన్ని స్థాపించి, పల్లవ రాజులకు సామంగునిగా ఆంధ్ర భూభాగాలను పాలించెను. ఈతని రాజ్యము త్రికూట పర్వతము నుండి కృష్ణానది పర్యంతము వ్యాపించెను.
చేజెర్ల శాసనమున 'సమ్యక్సంబుద్ధస్య' అని వర్ణింపబడినాడు.
కందరరాజు పరిపాలనా కాలము క్రీ.శ. 290 - 325.
ఈతని త్రికూటపతి, జనపద ద్వితయాధిపతి అని బిరుదులు కలవు..
[[వర్గం:చరిత్ర]]
This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|