Difference between revisions 1956168 and 2191986 on tewiki[[బృహత్పలాయన జయవర్మ]] అనంతరం [[పల్లవులు]] [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రదేశము]]లోని కొన్ని భాగాలనాక్రమించారు. [[కృష్ణా నది]]కి దక్షిణమున [[చేజెర్ల]] ను రాజధానిగా తీరాంధ్రము [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు జిల్లా|గుంటూరు]] మండలాలను ఆనందగోత్రికులు ఆక్రమించి పాలించారు. వీరు గోత్రనామమును వంశనామముగా ధరించారు.⏎ ==కందరరాజు== ఈయన స్వశక్తిచే రాజ్యాన్ని స్థాపించి, పల్లవ రాజులకు సామంగునిగా ఆంధ్ర భూభాగాలను పాలించెను. ఈతని రాజ్యము త్రికూట పర్వతము నుండి కృష్ణానది పర్యంతము వ్యాపించెను. చేజెర్ల శాసనమున 'సమ్యక్సంబుద్ధస్య' అని వర్ణింపబడినాడు. కందరరాజు పరిపాలనా కాలము క్రీ.శ. 290 - 325. ఈతని త్రికూటపతి, జనపద ద్వితయాధిపతి అని బిరుదులు ఉన్నాయి.. [[వర్గం:చరిత్ర]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=2191986.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|