Difference between revisions 2191986 and 2191988 on tewiki

==కందరరాజు==
ఈయన స్వశక్తిచే రాజ్యాన్ని స్థాపించి, పల్లవ రాజులకు సామంగునిగా ఆంధ్ర భూభాగాలను పాలించెను. ఈతని రాజ్యము త్రికూట పర్వతము నుండి కృష్ణానది పర్యంతము వ్యాపించెను.
చేజెర్ల శాసనమున 'సమ్యక్సంబుద్ధస్య' అని వర్ణింపబడినాడు.
కందరరాజు పరిపాలనా కాలము క్రీ.శ. 290 - 325.
ఈతని త్రికూటపతి, జనపద ద్వితయాధిపతి అని బిరుదులు ఉన్నాయి..

[[వర్గం:చరిత్ర]]